Sunday, September 27, 2015

వైకుంఠపురం



       ఉండవల్లికి అమరావతికి మధ్యలో ఉంటుంది.మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3గంటలు అయినది.కొండ మీద గుడి తీసిలేదు.కింద ఉన్న గుడి కూడా మూసి ఉన్నవి  కాని గ్రామస్తులు మమ్మల్ని చూసి పూజారి గారిని పిలుచుకు వచ్చారు.ఆయన గుడి ప్రాశస్త్యాన్ని చక్కగా చెప్పారు.పూర్తిగా గుర్తు లేదు. కాని ప్రాచీనమైన ఆలయమని 2000 సంవత్సరాల క్రితమే కట్టబడినదని చెప్పారు.కొండపైన విగ్రహం చిన్నగా ఉంటుందని అన్నారు.గ్రామం చక్కటి సిమెంట్ రోడ్లతో ప్రశాంతంగా ఉన్నది.ఇది కూడా రాజధాని పరిధి లోకి వస్తుంది.


No comments:

Post a Comment