Saturday, January 3, 2015

మంచిమాట:--


         ప్రపంచం ఆధునిక మాధ్యమాలతో ఒకటిగా కనిపిస్తుంది కానీ  మన సులు మాత్రం ఇరుకైపోతున్నాయి.ఎక్కువ శాతం మనుషులు  స్నేహాలు,మాటలు లాభ నష్టాల బేరీజుతో నడుస్తున్నయి.ఆ క్షణానికి ఎవరితో అవసరమో వారే ఆత్మీయులనుకునే అంట సంకుచిత మైపోతోంది.అంతస్తులు ఆర్భాటాలు మారుతున్న కొధ్ధీ స్నేహాలు కూడా మారిపోతూ ఉంటాయి.అది మంచిది కాదు.మనల్ని మనగా చూస్తూ మన బలాల్ని బలహీనతల్ని సమానం గా స్వీకరించే వారే నిజమైన స్నేహితులు.అంతస్తుల తారతమ్యాలు ఉండవు.కృష్ణుడు కుచేలుని స్నేహితునిగా ఆదరించిన రీతిగా.

No comments:

Post a Comment