Friday, January 9, 2015

మీకు తెలుసా?
    జన గణ మన----రవీంద్ర నాధ ఠాకూర్
    వందే మాతరం----బకిం చంద్ర చటర్జీ
    మాతెలుగు తల్లికి---- శంకరంబాడి 
    దేశ మంటే మట్టి కాదోయ్---గురజాడ
           ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలుసు.మరి ప్రతి రోజూ పాఠ శాలలో చెప్పుకునే " భారత దేశము నా మాతృభూమి భారతీయు లందరూ---------"ఈ  ప్రతిగ్ఞ్  ఎవరు రాసారో మీకు తెలుసా?ఇదిగో చూడండి. ఆయనే ఈయన--.

No comments:

Post a Comment